
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. వేమూరి కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య పోలీసులకు ఇచ్చిన వివరణలో, “రోడ్డుపై పడిన బైక్ నల్లరంగులో ఉండటంతో దూరం నుంచి స్పష్టంగా గుర్తించలేకపోయాను” అని పేర్కొన్నాడు.వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండటంతో సడెన్ బ్రేక్ వేస్తే ప్రమాదం జరుగుతుందనే భయంతో బస్సును ఆపకుండా బైక్ పక్కగా వెళ్లించానని చెప్పాడు.అయితే, ప్రమాదానికి ముందు ఇంకా మూడు బస్సులు అదే బైక్ను గుర్తించి సురక్షితంగా పక్కనుంచి వెళ్లినట్లు సమాచారం అందింది. ఇది నిజమైతే, డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే పోలీసులు భావిస్తున్నారు.











కామెంట్స్ (1)
So sad