
న్యూస్

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం తెలిపారు. కార్మికులు ముందుకు తెచ్చిన 29 డిమాండ్లపై తాను సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వస్తున్నట్లు తెలిపారు.
అయితే మిగిలిన మూడు డిమాండ్లు తన పరిధిలో లేవని, వాటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఆ అంశాలను ఉన్నత స్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!