
సినిమాలు

వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ ఫ్రాంచైజీ క్రికెట్లోకి ప్రవేశించారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో కొత్తగా ప్రకటించిన గ్లాస్గో మఫియాన్స్ జట్టుకు ఆయన సహ యజమానిగా, అలాగే గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.
ఈ జట్టుకు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా సహ యజమానిగా ఉన్నారు. మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈటీపీఎల్ తొలి దశ ఈ ఏడాది ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిర్వహించనున్నారు. ఈ లీగ్లో గ్లాస్గోతో పాటు ఆమ్స్టర్డామ్, డబ్లిన్, ఎడిన్బరో, బెల్ఫాస్ట్, రోటర్డామ్ జట్లు పోటీపడనున్నాయి.

.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!