
సినిమాలు
విజయవాడలో నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి ఇవాళ ఎక్సైజ్ కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో బెయిల్పై బయట ఉన్న జోగి రమేష్, రాము బెయిల్ను రద్దు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై కోర్టు ఇవాళ వాదనలు విననుంది.
నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సిట్ తీసుకున్న ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది. బెయిల్ రద్దుపై కోర్టు తీసుకునే నిర్ణయం ఈ కేసులో కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!