
న్యూస్

ఈ నెల 5న హైదరాబాద్లో నిర్వహించనున్న తమ కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి హాజరుకావాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు.
నిన్న జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!