
న్యూస్

తెలంగాణ R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్లో పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్లకు ల్యాప్టాప్లు అందజేస్తామని, వారి పనితీరును మరింత మెరుగుపర్చడమే లక్ష్యమని చెప్పారు.
పెండింగ్లో ఉన్న సీనియారిటీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా R&B ఇంజినీర్ల డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. శాఖలోని ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్న మంత్రి, అనంతరం ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!