
రాజకీయాలు

ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు అందించే చేప ప్రసాదం వచ్చే నెల 8 వ తేదీన ప్రారంభం కానుంది. ఈ ప్రసాదాన్ని ముందుగా తయారు చేసి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి తరలించనున్నారు.
సాయంత్రం 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది ఈ ప్రసాదం కోసం హాజరయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!