
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాలు మూడు వారాలపాటు కొనసాగనున్నాయని, ఈ కాలంలో లోక్సభ, రాజ్యసభల్లో పలు కీలక బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
సమావేశాల తేదీలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు వెల్లడించారు. కమిటీ ఆమోదం అనంతరం వర్షాకాల సమావేశాల షెడ్యూల్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!