
రాజకీయాలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు (సవరణ) బిల్లు 2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రధాన న్యాయమూర్తితో కలిపి సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 34 నుంచి 38కు పెరగనుంది.
ఈ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఆమోదించింది. పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంతో పాటు సుప్రీంకోర్టు పని తీరును మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయం లక్ష్యంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!