
జనరల్

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ప్రదర్శన ప్రాంగణంలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ప్రజలకు సౌకర్యవంతంగా పంపిణీ జరగేందుకు మత్స్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ పంపిణీ ప్రక్రియ రేపు రాత్రి వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు లక్ష నలభై వేల చేప పిల్లలను మత్స్యశాఖ అందుబాటులో ఉంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!