Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

01:37 PM, 26 మే, 2026
వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

కవిత మంగళవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ను కలిసి వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ బాధితులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌, బాధితులు, తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి రాజ్ భవన్‌లో సమావేశమైన కవిత.. రాష్ట్రంలోని భూసేకరణ సమస్యలు, నిర్వాసితుల ఆందోళనలు గవర్నర్‌కు వివరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రక్షణ సేన చేపట్టిన పోరాటాల ఫలితంగానే వెలుగుమట్ల బాధితులకు అదే ప్రాంతంలో భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, పరిగి, ట్రిపుల్ ఆర్ ప్రాంతాల్లో భూసేకరణను తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న వైరల్ ఉద్యమం..

రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న వైరల్ ఉద్యమం..

ఐదు షోల నిర్ణయంతో అక్కడ థియేటర్లకు భారీ ఊరట..

ఐదు షోల నిర్ణయంతో అక్కడ థియేటర్లకు భారీ ఊరట..

ఏఐసీసీ ముందు కర్ణాటక సీఎం పదవి వివాదం

ఏఐసీసీ ముందు కర్ణాటక సీఎం పదవి వివాదం

ఢిల్లీ హై కోర్టు లో సీజెపి ఫౌండర్ పిటిషన్

ఢిల్లీ హై కోర్టు లో సీజెపి ఫౌండర్ పిటిషన్

ట్యాగ్లు
కవితతెలంగాణరేవంత్ రెడ్డిట్రిపుల్ ఆర్వెలుగుమట్లపరిగిభూసేకరణతెలంగాణ రాజకీయాలుశివప్రతాప్ శుక్లాకాంగ్రెస్ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ
సినిమాలు

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ
క్రీడలు

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..
సినిమాలు

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?
గాసిప్స్

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు
జనరల్

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

హార్దిక్ పాండ్య ట్రేడ్ వార్తలు వైరల్‌.. సీఎస్‌కేతో చర్చలు?
క్రీడలు

హార్దిక్ పాండ్య ట్రేడ్ వార్తలు వైరల్‌.. సీఎస్‌కేతో చర్చలు?

అన్నాడీఎంకేకు మరో షాక్‌..
రాజకీయాలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

 జింఖానా క్లబ్ కు  దక్కని ఊరట
జనరల్

జింఖానా క్లబ్ కు దక్కని ఊరట

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ.. కొత్త ‘రీ ఎంట్రీ’ విధానం అమలు

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత
రాజకీయాలు

వెలుగుమట్ల, పరిగి బాధితులకు న్యాయం చేయాలని గవర్నర్‌ను కలిసిన కవిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!