Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వ్యాపార నష్టాలతో మహిళ ఆత్మహత్య

03:43 AM, 7 మార్చి, 2026
వ్యాపార నష్టాలతో మహిళ ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యాపార నష్టాలు, పెరిగిన అప్పులు మరియు బ్యాంకర్ల వేధింపుల కారణంగా రైస్‌మిల్ యజమాని భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తణుకు సురేశ్ మరియు స్వప్న (42) దంపతులు మండలంలోని మొలంగూర్ శివారులో రైస్‌మిల్ నిర్వహిస్తున్నారు. 2021–2022 సంవత్సరాల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వం వారి మిల్లుకు ధాన్యం కేటాయించింది. అయితే అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది.

వ్యాపారం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు పెరగడంతో బకాయిలు చెల్లించాలని ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన స్వప్న శుక్రవారం ఉదయం ఇంట్లోని బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఇప్పటికే వివాహం కాగా, చిన్న కుమార్తె హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. భర్త సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
ఇంధన వివరాలు ఇవ్వాలని ఏఏఐ ఆదేశం

ఇంధన వివరాలు ఇవ్వాలని ఏఏఐ ఆదేశం

యుద్దంతో  ఫ్లైట్ ఛార్జీలు  పెంచిన ఎయిర్ లైన్స్ కంపెనీలు

యుద్దంతో ఫ్లైట్ ఛార్జీలు పెంచిన ఎయిర్ లైన్స్ కంపెనీలు

రెండు ఫేస్ ల్లో ఐపీఎల్ షెడ్యూల్

రెండు ఫేస్ ల్లో ఐపీఎల్ షెడ్యూల్

పెద్ది సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ అద్భుతం - మెగాస్టార్ చిరంజీవి

పెద్ది సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ అద్భుతం - మెగాస్టార్ చిరంజీవి

బ్లడ్‌మూన్‌ను చూశారా.. సంపూర్ణ చంద్రగ్రహణం ఫస్ట్ ఫోటో

బ్లడ్‌మూన్‌ను చూశారా.. సంపూర్ణ చంద్రగ్రహణం ఫస్ట్ ఫోటో

భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నాం- డిప్యూటీ సీఎం భట్టి

భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నాం- డిప్యూటీ సీఎం భట్టి

అవయవదానంలో ఏపీకి ఆరో స్థానం –మంత్రి సత్యకుమార్

అవయవదానంలో ఏపీకి ఆరో స్థానం –మంత్రి సత్యకుమార్

బాణాసంచా ఘటన పై కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

బాణాసంచా ఘటన పై కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

HCA ప్రెస్ మీట్‌ను అడ్డుకున్న క్రికెట్ సంఘాలు

HCA ప్రెస్ మీట్‌ను అడ్డుకున్న క్రికెట్ సంఘాలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్..

ట్యాగ్లు
కరీంనగర్ జిల్లాశంకరపట్నం మండలంరైస్‌మిల్ వ్యాపారంఅప్పుల బాధఆత్మహత్య ఘటనఅకాల వర్షాలుబ్యాంకు అప్పులుకుటుంబ విషాదంతెలంగాణ వార్తలుపోలీసు కేసు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు
న్యూస్

గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు

'తల్లికి వందనం'  ఏపీ ప్రభుత్వం  కీలక ప్రకటన
న్యూస్

'తల్లికి వందనం' ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ
న్యూస్

ఏపీలో అంగన్‌వాడీల్లో కొత్త మెనూ

ఉస్తాద్ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ భారీ ఒప్పందం ?
న్యూస్

ఉస్తాద్ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ భారీ ఒప్పందం ?

నేడు భారీగా మావోయిస్టుల లొంగుబాటు
న్యూస్

నేడు భారీగా మావోయిస్టుల లొంగుబాటు

భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా చేసిన అమెరికా..
న్యూస్

భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా చేసిన అమెరికా..

టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం
న్యూస్

టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం

రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి స్వర్ణ
రాజకీయాలు

రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి స్వర్ణ

భేషరుతుగా లొంగిపోతేనే ఇరాన్‌తో చర్చలు: ట్రంప్‌
రాజకీయాలు

భేషరుతుగా లొంగిపోతేనే ఇరాన్‌తో చర్చలు: ట్రంప్‌

హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
న్యూస్

హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!