
న్యూస్

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఫీజులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) ఇవాళ లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
2025–27 కాలానికి సంబంధించిన ఫీజు ప్రతిపాదనలను TAFRC ఇప్పటికే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కారణంగా అమల్లో ఉన్న ఎన్నికల నిబంధనల వల్ల జీవో విడుదల ఆలస్యమైంది. ఎన్నికల కమిషన్ అనుమతి లభించిన తర్వాత కొత్త జీవో ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!