
రాజకీయాలు

హైదరాబాద్కు చెందిన ఓ మహిళ 9 సంవత్సరాలు ఐటీ రంగంలో మేనేజర్గా పనిచేసిన తర్వాత ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఆటో డ్రైవర్గా కొత్త జీవితం ప్రారంభించారు. ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ మహిళా ఎంట్రప్రెన్యూర్తో జరిగిన సంభాషణలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు సుమారు రూ.60 వేలు సంపాదిస్తున్నానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఆమె కథ అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!