
న్యూస్

ఇరాన్ మరియు అమెరికా మధ్య రెండో దఫా చర్చలపై అనిశ్చితి నెలకొంది. చర్చలకు తాము సిద్ధమని అమెరికా ప్రకటించగా, ఇరాన్ మాత్రం చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇరాన్కు చెందిన టుస్కానా అనే వాణిజ్య నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
ఈ చర్యపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!