
సినిమాలు

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో తనను భారత్కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ వేసిన రివిజన్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
ఈ కేసులో మళ్లీ విచారణ అవసరం లేదని కోర్టు పేర్కొనడంతో, అతడిని భారత్కు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. 2018 లో కేసు బయటపడిన తర్వాత అతడు యునైటెడ్ కింగ్డమ్కు పారిపోయిన విషయం తెలిసిందే.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!