
న్యూస్

అమరావతి: ఆదాయార్జనలో ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త రికార్డు నెలకొల్పింది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో జనవరి 19న ఒక్కరోజే సంస్థకు రూ.27.68 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఒక్కరోజే 50.6 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు పేర్కొన్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!