
జనరల్

బిహార్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసు జారీ చేసింది. ఈ నివాసాన్ని మంత్రి నంద కిషోర్ రామ్కు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
అయితే రబ్రీ దేవి బంగ్లాను ఖాళీ చేయనని స్పష్టం చేశారు. తన కుటుంబం దాదాపు రెండు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తోందని, ఆ ఇంటితో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు. అవసరమైతే ఎలాంటి చర్యలైనా ఎదుర్కొంటానని ఆమె తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!