
గాసిప్స్

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు మూడు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ముందుగా జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లనున్నారు. భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది.
అక్కడి నుంచి ప్రధాని ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచే అంశాల పై చర్చలు జరగనున్నాయి. అనంతరం మోదీ ఒమన్ చేరుకుని అక్కడి నాయకుల తో సమావేశమై తిరుగు ప్రయాణమవుతారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!