
సినిమాలు

పొంగల్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో ఘనంగా నిర్వహించిన వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ఆయన స్వయంగా పొంగల్ వండారు.
వేడుకలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ వంటకాలు తయారు చేసి, ఇళ్లను అలంకరించి, పొంగల్ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!