
జనరల్

ఢిల్లీలోని మోహ్రౌలి ప్రాంతంలో సుమారు రాత్రి 7.45 గంటలకు ఐదు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 10 మందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి.
మరింత మంది గాయపడిన వారిలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, వారికి ఎయిమ్స్ ట్రామా కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!