
గాసిప్స్

నటి అనసూయ భరద్వాజ్పై జరిగిన ఆన్లైన్ వేధింపుల కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలువురికి నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేసిన 42 మందిపై ఆధారాలతో సహా అనసూయ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నోటీసులు అందుకున్న వారిలో శేఖర్ భాష విచారణకు హాజరయ్యారు. ఆయన నుంచి స్టేట్మెంట్ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రికార్డు చేశారు. సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అన్ని ఆధారాలు పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
.jpg&w=3840&q=75)








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!