
గాసిప్స్

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ విడుదలతో ఇవాళ్టి నుంచే రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సంఘం సూచించింది.
సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్లో భాగంగా 116 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ముగిసింది. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 56 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.










.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!