
టెక్నాలజీ

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న భారీ పాన్-వరల్డ్ సినిమా ‘వారణాసి’తో బిజీగా ఉన్నారు. సినిమా పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ఆయనకు చెందిన హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అత్యాధునిక సదుపాయాలు, అద్భుతమైన థియేటర్ అనుభవం కారణంగా ఏఎంబీ సినిమాస్కు ప్రత్యేక పేరు ఉంది.

ఇటీవల అదే మాల్లో టీమ్ ఇండియా డాషింగ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎంటర్టైన్ అవ్వడానికి ఏఎంబీకి వచ్చిన పాండ్యా, అక్కడ లాంజ్లో రిలాక్స్ అవుతూ కనిపించడం అభిమానులలో హైలైట్గా మారింది. ఆయన ఫ్యాన్స్ తీసిన ఫోటోలు వేగంగా షేర్ అవుతూ హాట్ టాపిక్ అయ్యాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!