
గాసిప్స్

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ నిఘాను మరింత కఠినతరం చేసింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ను చేపట్టి, పబ్స్, ఫామ్హౌస్లు, ఈవెంట్ ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.
ఈవెంట్లలో లిక్కర్ సరఫరాకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. మైనర్లకు ఎక్కడా అనుమతి ఇవ్వకూడదని, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరగేలా ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నాయి.








.jpeg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!