
ఓటిటి

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు విస్తరించనున్నాయని అధికారులు తెలిపారు. భద్రతా చర్యలలో భాగంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
అక్టోబర్ 27, 28 తేదీలు: తూర్పు గోదావరి, అన్నమయ్య, కడప జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.
అక్టోబర్ 27, 28, 29 తేదీలు: ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విద్యాసంస్థలు మూసివేయనున్నాయి.
కోనసీమ జిల్లాలో వర్షాల తీవ్రతను బట్టి సెలవులు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇక వాతావరణ పరిస్థితులను బట్టి మరిన్ని జిల్లాలకు కూడా హాలిడే ఇవ్వే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
.jpg&w=3840&q=75)


_1771477764226.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!