
సినిమాలు

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ అధిపతి దినేష్ కుమార్ తిరుమలకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఆయనకు స్వాగతం పలికారు. రేపు స్వామివారిని దర్శించుకున్న అనంతరం అధికారికంగా విచారణ ప్రారంభించనున్నారు.
ఈ కేసుకు సంబంధించిన రికార్డులు, టెండర్లు, సరఫరాదారులు మరియు సంబంధిత అధికారులను కమిషన్ విచారించనుంది. మొత్తం 45 రోజుల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు.










.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!