
సినిమాలు

ముందుగా ఆనంద్ దేవరకొండ నటిస్తున్న ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రానుందని, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ది ప్యారడైజ్ విడుదల కానుందని తెలిపారు. అనంతరం రాహుల్, తాను కలిసి చేస్తున్న రణబలి, ఆ తర్వాత రష్మిక మందన్న నటిస్తున్న మైసా సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయని చెప్పారు.
ఈ ఏడాది చివర్లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ, బాలకృష్ణ నటిస్తున్న దాదా సినిమాలు రానున్నాయని తెలిపారు. వరుసగా ఆసక్తికరమైన చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో ఈ ఏడాది సినిమాల పరంగా ఎంతో బలమైన ముగింపు ఉండబోతుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!