
సినిమాలు

పాపికొండల పర్యటనలో 89 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు దేవీపట్నం సమీపంలో సాంకేతిక లోపంతో మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, బోటు నిర్వాహకులు అప్రమత్తమై స్పందించారు. అందరినీ సురక్షితంగా మరో బోటులోకి తరలించారు. పర్యాటకులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!