
జనరల్

రైతులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు జొన్నలను కూడా కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని రైతులకు మరింత ఉపశమనం కలిగించనుంది.
ఈ విషయాన్ని మంత్రి తుమ్మల ప్రకటిస్తూ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోయినా, స్వంత నిధులతో పంటలను కొనుగోలు చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!