
రాజకీయాలు

పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సామాన్యుడి జేబుకు భారం పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రత్యామ్నాయ ఇంధనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో కొత్తగా ఈ-85 ఫ్యూయల్ స్టేషన్ను ప్రారంభించారు.
ఈ స్టేషన్లో లీటర్పై ₹20 వరకు తగ్గింపు అందించనున్నారు. ఇది వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఇంధనం అందించడంతో పాటు పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!