
రాజకీయాలు

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ సందర్భంగా ₹10,000 లోపు చార్జి కలిగిన విమాన ప్రయాణాల కోసం 20,000 ఉచిత టికెట్లను అందిస్తూ ప్రయాణికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 6వ తేదీ లోపు బుకింగ్ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని సంస్థ తెలిపింది. అలాగే, ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!