
ఓటీటీ

ఫార్ములా ఈ-రేస్ కేసులో కే.టి. రామారావుకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఏసీబీ దాఖలు చేసిన చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు, జూలై 31న హాజరుకావాలని ఆదేశించింది.
ఏసీబీ దర్యాప్తు నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఆరోపణలపై కొనసాగుతున్న కేసులో ఇది ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!