
సినిమాలు

అయోధ్య రామమందిరం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం కాగా, ఇప్పటికే కేసులో 8 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జూలై 6న అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!