
సినిమాలు

డేవిస్ కప్ జట్టు కెప్టెన్ రోహిత్ రాజ్పాల్ రాబోయే కామన్వెల్త్ క్రీడలకు భారత్ చెఫ్ డి మిషన్గా నియమితుడయ్యాడు. ఈ క్రీడలు జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గోలో జరగనున్నాయి.
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి రఘురామ్ అయ్యర్, విఘ్నేష్ వెంగలిల్ ఉజ్వల్ తదితరులు ఆ క్రీడల్లో భారత్ ప్రతినిధులుగా పాల్గొననున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!