
సినిమాలు
.jpg&w=3840&q=75)
ప్రతిష్ఠాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ జట్లు శుక్రవారం నుంచి తమ పోరును ప్రారంభించనున్నాయి. పురుషుల జట్టు మరోసారి టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుండగా, మహిళల జట్టు గతంతో పోలిస్తే మెరుగైన ప్రదర్శనపై దృష్టి పెట్టింది. పురుషుల గ్రూప్లో కెనడా, ఆస్ట్రేలియా, చైనాతో భారత్ తలపడనుంది.
పురుషుల జట్టులో ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్, హెచ్. ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్తో పాటు డబుల్స్ జోడీలు కూడా ఉన్నారు. మహిళల జట్టుకు పీవీ సింధు నాయకత్వం వహించనుండగా ఉన్నతి హుడా, తన్వీ శర్మ తదితర యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.












_0.jpg.webp&w=3840&q=75)






.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!