
జనరల్

ఆంధ్రప్రదేశ్లో విమాన సర్వీసులకు సంబంధించి పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి అన్ని విమాన సర్వీసులు భోగాపురం విమానాశ్రయం నుంచే కొనసాగుతాయని వెల్లడించింది. ఆగస్టు 17 తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు తెలిపింది.
భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నారు. ఈ కొత్త విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!