
న్యూస్
.jpeg&w=3840&q=75)
రాబోయే టీ20 వరల్డ్కప్కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించగా, అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించారు. అనుభవం కలిగిన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభకు కూడా ఈ జట్టులో అవకాశం ఇచ్చారు.

భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్, హర్షదీప్కు చోటు దక్కింది. అయితే ఈసారి శుభ్మన్ గిల్కు జట్టులో అవకాశం లభించలేదు.













.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!