
గాసిప్స్

కల్వకుంట్ల కవిత కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జాగృతి నేత వడ్డేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు.
మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో 8 స్థానాలు గెలిచిన కౌన్సిలర్లు పార్టీ మారడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యం ఏర్పడనుంది. దీంతో అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!