
న్యూస్

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి ఆయన ప్రయాణం ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగా నిర్వహించబడుతోంది. కుటుంబంతో కలిసి విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్తున్న ఆయన, రెండు వారాల పాటు యూరప్లో ఉండనున్నారు.
పర్యటన అనంతరం తిరిగి రాష్ట్రానికి వచ్చి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
.jpg&w=3840&q=75)




.webp&w=3840&q=75)

.avif&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!