
సినిమాలు

విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ ఏప్రిల్ 20న వృందావన్లోని ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. సత్సంగ్లో పాల్గొని, గురువుతో మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ పర్యటన అక్షయ తృతీయ సందర్భంగా జరగడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ విరామ సమయంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక పర్యటనపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు.
















.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!