
సినిమాలు

విశాఖపట్నంలో ఇండిగో విమానానికి సంబంధించిన ఒక సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖపట్నం నుంచి తిరుపతికు బయలుదేరాల్సిన ఇండిగో విమానం టేకాఫ్కు సిద్ధమవుతున్న సమయంలో ఆకస్మికంగా సాంకేతిక సమస్య తలెత్తడంతో రన్వేపైనే నిలిచిపోయింది.
ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం ఆలస్యంగా నిలిచిపోవడంతో ఎయిర్పోర్టులో కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఉండగా, ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!