
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ లో స్లీపర్ బస్సులను భవిష్యత్తులో రద్దు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రైవేటు బస్సుల నిర్వహణపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొన్నారు.
300 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!