
గాసిప్స్

తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేడుకలకు మద్యం అమ్మకాలపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 31న బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు అనుమతిపత్రం పొందిన వారు, టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు మద్యం సేవించగలరని అనుమతించబడింది.
అలాగే, ఏ 4 మద్యం షాపులు (మద్యం షాపులకు) రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు నిర్వహించవచ్చు అని ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా డిసెంబర్ 30, 31న ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!