Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

శ్రీనగర్‌లో 36 ఏళ్ల తర్వాత రామనవమి వేడుకలు

07:43 AM, 27 మార్చి, 2026
శ్రీనగర్‌లో  36 ఏళ్ల తర్వాత రామనవమి వేడుకలు

జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని చారిత్రక రఘునాథ ఆలయంలో 36 ఏళ్ల తర్వాత తొలిసారిగా రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక హిందువులు, ముస్లింలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన హిందువులు, కశ్మీరీ పండిట్లు పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతుండగా, విగ్రహ ప్రతిష్ఠ ఇంకా జరగలేదు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్ల పునరాగమనం కోసం ముస్లింల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్థానిక ముస్లింలు కూడా హిందువులతో తమ సోదర భావాన్ని వ్యక్తం చేస్తూ, శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్నామని తెలిపారు. గతంలో జీలం నది తీరంలో కలిసి జరుపుకున్న పండుగలను గుర్తుచేసుకుని పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాహనదారులకు గుడ్ న్యూస్... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు

వాహనదారులకు గుడ్ న్యూస్... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు

చర్చలు ఒకవైపు.. యుద్ధం మరోవైపు

చర్చలు ఒకవైపు.. యుద్ధం మరోవైపు

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?

ప్రదీప్ రంగనాథన్ సినిమా మళ్లీ వాయిదా... కారణం అదేనా?

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు పతనం..

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన..

‘వారణాసి’ మూవీలో ఆ స్పెషల్ పాత్రలో కనిపించనున్న రాజమౌళి?

‘వారణాసి’ మూవీలో ఆ స్పెషల్ పాత్రలో కనిపించనున్న రాజమౌళి?

ల్యాండింగ్ సమయంలో ఫైర్ వాహనాన్ని ఢీకొట్టిన విమానం

ల్యాండింగ్ సమయంలో ఫైర్ వాహనాన్ని ఢీకొట్టిన విమానం

సూక్ష్మ రుణ సంస్థలకు కేంద్రం భారీ ఊరట..

సూక్ష్మ రుణ సంస్థలకు కేంద్రం భారీ ఊరట..

విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం: మధుసూదనాచారి

విద్యార్థులను మోసం చేస్తున్న ప్రభుత్వం: మధుసూదనాచారి

లోక్‌సభలో అరుదైన ఘటన

లోక్‌సభలో అరుదైన ఘటన

ట్యాగ్లు
శ్రీనగర్రామ నవమికశ్మీర్సామరస్యంపండుగ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు
న్యూస్

రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం… భక్తుల కనువిందు

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!
న్యూస్

శ్రీరామనవమి శోభాయాత్రకు హైదరాబాద్‌లో పటిష్ట భద్రత!

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్
న్యూస్

ప్రమాదకర రసాయనంపై నిషేధం డిమాండ్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!
న్యూస్

కొత్త కరోనా ఉపవేరియంట్ ‘సికాడా’ వెలుగులోకి!

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!
న్యూస్

అమెరికా కీలక నిర్ణయం...హెచ్-1బీ వీసాదారులకు భారీ వేతన పెంపు!

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి తెలుగు కామెడీ సినిమా... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!
న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల హెచ్చరిక!

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!
న్యూస్

రెనో ఇండియా నుంచి భారీ ఆఫర్లు.. రూ.80 వేల వరకు లాభం!

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం
న్యూస్

వాణిజ్య వంట గ్యాస్ సరఫరా పెంచిన కేంద్రం

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!
సినిమాలు

"పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ విడుదల!

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'
సినిమాలు

వారంలోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో 'ధురంధర్ ది రివెంజ్'

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్
న్యూస్

ట్రాన్స్‌జెండర్ల బిల్లుపై ఎంపీ జయా బచ్చన్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!