
సినిమాలు

కొలచెల డ్రీమ్ వర్క్స్ పతాకంపై యతీంద్ర, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ డ్రామా చిత్రం "పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ" మోషన్ పోస్టర్ను శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేశారు. ఏ ఫణీంద్ర దర్శకత్వంలో సురేఖ కొలచెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి పలువురు ప్రముఖ దర్శకులు మోషన్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, ఈ సినిమా ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ అని, కథ మొత్తం ఒక రాత్రిలో హాస్పిటల్ చుట్టూ జరుగుతుందని తెలిపారు. హీరో యతీంద్ర ప్రత్యేకమైన బ్రాహ్మణ గెటప్లో కనిపిస్తారని చెప్పారు. ఏప్రిల్ 15 తర్వాత అమలాపురం మరియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించి, 40 రోజుల్లో పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.












.jpg.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!