
టెక్నాలజీ

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు అందించే National Merit Scholarship దరఖాస్తుల గడువును నవంబర్ 30 వరకు పొడిగించినట్లు TGBIE ప్రకటించింది.
ఈ గడువు ఫ్రెష్ మరియు రెన్యూవల్ దరఖాస్తులకు రెండింటికీ వర్తిస్తుంది.
అర్హతలు:
2025 ఇంటర్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్లో ఉన్న విద్యార్థులు ఫ్రెష్ అప్లై చేసుకోవచ్చు.
ఇప్పటికే ఈ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరం కోసం రెన్యూవల్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ వెబ్సైట్:scholarships.gov.in




















కామెంట్స్ (1)
Great move by TGBIE—more students will get a chance now