
గాసిప్స్

అఫ్గానిస్థాన్లో తాలిబన్లు అమలు చేసే శిక్షలు అత్యంత కఠినమైనవిగా పేరొందాయి. తాజాగా, ఖోస్ట్ ప్రాంతానికి చెందిన మంగల్ అనే వ్యక్తి ఒకే కుటుంబంలోని 13 మందిని దారుణంగా హత్య చేసిన కేసును తాలిబన్ కోర్టులు విచారించాయి. విచారణ అనంతరం, తాలిబన్ సుప్రీం లీడర్ అతనికి బహిరంగ మరణశిక్ష విధించారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ శిక్షను 80,000 మంది ప్రజలు హాజరైన స్టేడియంలో అమలు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలుడికే తుపాకీ ఇచ్చి, హంతకుడిని కాల్చిచంపేలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!