
న్యూస్

మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ప్రత్యేకంగా గంగారం ప్రాంతంలో మిర్చి, ధాన్యం, మొక్కజొన్న పంటలు వర్షానికి తడిసి దెబ్బతిన్నాయి. రైతులు భారీ నష్టాన్ని చవిచూస్తుండగా, అధికారులు వెంటనే నష్టం అంచనా వేసి సహాయం అందించాలని కోరుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!