.jpg&w=3840&q=75)
న్యూస్

విమాన టికెట్ ధరల పై ఉన్న పరిమితులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. 2025 డిసెంబర్లో అమలు చేసిన ధర నియంత్రణలను ఇప్పుడు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో విమాన సంస్థలు తమకు అనుకూలంగా టికెట్ ధరలను నిర్ణయించే అవకాశం కలుగుతోంది.
అయితే, ప్రయాణికుల పై అధిక భారం పడకుండా చూసుకోవాలని కేంద్రం ఎయిర్లైన్స్కు హెచ్చరికలు జారీ చేసింది. అవసరానికి మించి ధరలను పెంచొద్దని స్పష్టంగా సూచించింది. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో విమాన ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!